For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

భక్తులకు టీటీడీ భారీ షాక్‌.. ఇక నుంచి ఇది తప్పనిసరి

12:41 PM Jun 20, 2024 IST | Sowmya
Updated At - 12:41 PM Jun 20, 2024 IST
భక్తులకు టీటీడీ భారీ షాక్‌   ఇక నుంచి ఇది తప్పనిసరి
Advertisement

TTD News : శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు.

శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరు. కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Advertisement GKSC

Advertisement
Author Image