For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సుకుమార్‌, కీర్తి సురేష్‌, సాయి ప‌ల్ల‌వి ముఖ్య అతిధులుగా "ఆడవాళ్లు మీకు జోహార్లు" ప్రీ రిలీజ్ ఈవెంట్‌..

09:01 PM Feb 25, 2022 IST | Sowmya
Updated At - 09:01 PM Feb 25, 2022 IST
సుకుమార్‌  కీర్తి సురేష్‌  సాయి ప‌ల్ల‌వి ముఖ్య అతిధులుగా  ఆడవాళ్లు మీకు జోహార్లు  ప్రీ రిలీజ్ ఈవెంట్‌
Advertisement

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా  విడుద‌ల‌కానుంది.

ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్ర‌వ‌రి 27(ఆదివారం) సాయంత్రం హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేధిక‌లో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, హీరోయిన్స్ కీర్తి సురేష్‌, సాయిప‌ల్ల‌వి హాజ‌రుకానున్నారు. Sukumar, Kirti Suresh and Sai Pallavi will be the chief guests at the 'Adavallu Meeku Joharlu' pre-release event,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు.

Advertisement GKSC

సాంకేతిక బృందం: దర్శకత్వం: తిరుమల కిషోర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, కొరియోగ్రఫర్: దినేష్, పీఆర్వో: వంశీ-శేఖర్.

Advertisement
Author Image