For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : అద్భుతమైన ఆ క్షణాల్లో ఆనందం పట్టలేక ఏడ్చేసాను.. మెగాస్టార్..

03:43 PM Jan 02, 2023 IST | Sowmya
Updated At - 03:43 PM Jan 02, 2023 IST
entertainment   అద్భుతమైన ఆ క్షణాల్లో ఆనందం పట్టలేక ఏడ్చేసాను   మెగాస్టార్
Advertisement

Entertainment మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు తన అభిమానులకు అందుబాటులోనే ఉంటూ వస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో పలి కార్యక్రమాలకు హాజరవుతూ తన జీవితానికి తనకు సంబంధించిన ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే చాలా విషయాలు అభిమానులతో పంచుకున్న ఈయన తాజాగా ఒక విషయం తనను ఎంతో ఆనందాన్ని గురి చేసిందని ఆ క్షణంలో ఆనందం పట్టదాక ఏడ్చేసానంటే చెప్పుకొచ్చారు..

చిరంజీవి ఈ మధ్యకాలంలో తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాన్ని పంచుకుంటూ వస్తున్నారు. సురేఖతో తన పెళ్లి విషయం నుండి తన ఇంట్లో విషయాలు తన కుటుంబం కోసం తన తల్లి కోసం ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం కూడా మన విషయాలు చెప్తూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే తాజాగా తన కొన్ని రోజుల క్రితం ఎమోషన్ కు గురైన ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు..

Advertisement GKSC

రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం తనను ఎంత ఆనందానికి గురి చేసిందని చెప్పుకొచ్చారు మెగాస్టార్ అలాగే ఈ సందర్భంలో ఆనందం పట్టలేక భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.. అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్.. "చాలా ఏళ్ళుగా మేమంతా ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాం.. జపాన్ టూర్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన రామ్ చరణ్, ఉపాసన.. రాగానే ఉపాసన తల్లి కాబోతున్నట్టు శుభవార్త చెప్పారు.. ఆ వార్త వినగానే నేను సురేఖ ఎంతగానో సంతోషించాము.. ఆ క్షణంలో నాకు కన్నీళ్లు ఆగలేదు సంతోషాన్ని పట్టలేక ఏడ్చేసాను.." అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement
Author Image