For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

TELANGANA COVID NEWS: ఈనెల 30 తేదీ దాకా లాక్ డౌన్ పొడిగింపు: సిఎం కెసిఆర్

02:57 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:57 PM May 11, 2024 IST
telangana covid news  ఈనెల 30 తేదీ దాకా లాక్ డౌన్ పొడిగింపు  సిఎం కెసిఆర్
Advertisement

Telangana 2nd Lockdown Still 30th This Month, CM KCR, Telangana Covid News, Telangana Politics, Corona News,

TELANGANA COVID NEWS: ఈనెల 30 తేదీ దాకా లాక్ డౌన్ పొడిగింపు: సిఎం కెసిఆర్

Advertisement GKSC

రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 న జరుప తలపెట్టిన క్యాబినెట్ మీటింగును సిఎం రద్దు చేశారు.

telangana 2nd lockdown still 30th this month, cm kcr, telangana covid news, telangana politics,corona news,v9 news telugu,teluguworldnow.com

Advertisement
Author Image