For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Political : జయలలిత ఫామ్ హౌస్ ను ఏకంగా 1600 కోట్లకు కొనుగోలు చేసిన నారా బ్రాహ్మణి..?

12:28 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:28 PM May 13, 2024 IST
political   జయలలిత ఫామ్ హౌస్ ను ఏకంగా 1600 కోట్లకు కొనుగోలు చేసిన నారా బ్రాహ్మణి
Advertisement

Political సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకునేటప్పటికి ఒక విషయం మొత్తం లోకాన్ని చుట్టి వస్తుంది తాజాగా అలాంటి ఓ సంఘటన నారా బ్రాహ్మణి వెంటాడింది దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఓ ఫామ్ హౌస్ ను వందల కోట్లు పెట్టి నారా బ్రాహ్మణి కొనుగోలు చేశారని విషయం హల్చల్ చేస్తుంది అయితే ఇందులో నిజం ఎంతో క్లారిటీ ఇచ్చింది టీడీపీ..

ఈ మధ్యకాలంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది... అది ఏంటంటే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఓ ఫామ్ హౌస్ హైదరాబాద్ శివారులో ఉన్నట్లు సమాచారం అయితే ఆ ఫామ్ హౌస్ ను ఏకంగా 1600 కోట్లు పెట్టి నారా బ్రాహ్మణి కొనుగోలు చేశారని విషయం తెగ సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అయితే ఈ ఫార్మ్ హౌస్ ను ఓ పెద్ద కంపెనీ కొనుగోలు చేసిందని ఈ కంపెనీ వెనక ఉన్నది నారా బ్రాహ్మణి అంటూ రూమర్లు హల్చల్ చేసేయ్ అయితే ఈ విషయంపై నా నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.. పెద్దగా డబ్బులు లేకపోయినప్పటికీ.. రూ.1600 కోట్లు పెట్టి దివంగత సీఎం జయలలిత ఫాం హౌస్ కొన్న నిరుపేద నారా బ్రాహ్మణి అంటూ కొందరు ఆమెను కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన టీడీపీ.. ఇందులో అసలు వాస్తవం లేదని చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా ఇది తప్పుడు ప్రచారం అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.. అయితే అసలు విషయం ఏంటంటే జయలలితకు హైదరాబాద్ దగ్గరలో ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉందని అది 25 ఎకరాల వరకు ఉంటుందని సమాచారం..

Advertisement GKSC

అంతేకాకుండా గార్డెన్ కు జేజే గార్డెన్ అనే పేరు ఉండేదట కానీ ఇటీవల ఆ పేరు ఉన్న బోర్డును మార్చేసి వేరే కంపెనీ వాళ్ళు తమ పేరు పెట్టడంతో ఆ కంపెనీ నారా బ్రాహ్మణులు కి సంబంధం ఉన్న వాళ్ళది అంటూ ప్రచారం జరిగింది అయితే ఇంతకీ ఆ ఫామ్ హౌస్ లో ఎవరు అమ్మారా కొన్నారా అనే విషయం ఇప్పటికీ తేలలేదు..

Advertisement
Author Image