TTD NEWS: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా దాసరి కిరణ్ కుమార్
10:31 AM Sep 19, 2021 IST | Sowmya
Updated At - 10:31 AM Sep 19, 2021 IST
Advertisement
Dasari Kiran Kumar invited as Tirumala Tirupathi Devasthanam Board Chief Guest, AP CM Jagan, Vallabhaneni Balashowri MP, AP News, TTD News, Telugu World Now.
TTD NEWS: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా దాసరి కిరణ్ కుమార్
ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా తనని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement