రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం
07:47 PM Jan 26, 2023 IST | Sowmya
Updated At - 07:47 PM Jan 26, 2023 IST
Advertisement
రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, శ్రీమతి వైయస్.భారతి దంపతులు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు, ఇతర న్యాయమూర్తులు, శాసన సభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారామ్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు.
Advertisement