For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana Politics: ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతూ నీళ్లు తీసుకుపోతుంది అని మేము చెప్పినా సీఎం పట్టించుకోలేదు: భట్టి విక్రమార్క సీఎల్పీ నేత

03:03 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:03 PM May 11, 2024 IST
telangana politics  ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతూ నీళ్లు తీసుకుపోతుంది అని మేము చెప్పినా సీఎం పట్టించుకోలేదు  భట్టి విక్రమార్క సీఎల్పీ నేత
Advertisement

Bhatti Vikramarka, CLP Leader, Congress, CM KCR, Telangana News, Telangana Politics, Sangameshwara Project, CM JAGAN, Minister Harish Rao, Telugu World Now,

Telangana Politics: ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతూ నీళ్లు తీసుకుపోతుంది అని మేము చెప్పినా సీఎం పట్టించుకోలేదు: భట్టి విక్రమార్క సీఎల్పీ నేత 

Advertisement GKSC

* తెలంగాణను కాపాడేందుకు సీఎం- మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తాం అన్నట్లు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు.

* సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవో రిలీజ్ చేసింది.

* దొంగలు పడ్డ అరునెలకు కుక్కలు మోరిగినట్లు టీఆరెస్ ప్రభుత్వం- నేతలు ఏడాదికి మెలకున్నారు.

* ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతూ- నీళ్లు తీసుకుపోతుంది అని మేము చెప్పినా సీఎం పట్టించుకోలేదు.

* రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలవకముందే మేము చెప్పినా కేసీఆర్ నిద్రలేవలేదు.

* నీళ్ల కోసం తెచ్చున తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఒక్క ఏకరానికి నీళ్లు టి- సర్కార్ ఇవ్వలేదు.

* నేను ఛాలెంజ్ చేస్తున్నా లక్షల కోట్లు ఖర్చుచేసినా కొత్త ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వలేదు.

* కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారు.

* రెండు పారాసెట్ మాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కోవిడ్ తగ్గుతుంది అంటే సీఎం ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్ లో 28లక్షలు ఎలా వసూళ్లు చేస్తోంది.

* ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు- కేసీఆర్ నిర్లక్ష్యపు మాటలే వల్లే అధికారులు నిద్రపోయారు.

* హరీష్ రావు మాటలు మాటలకే పరిమితం... అమలులో మాత్రం ఉండవు.

Advertisement
Author Image