For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Health వేరుశనగరం తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలు..

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
health వేరుశనగరం తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలు
Advertisement

Health వేరు శనగ ఎన్నో పోషకాలకు నిలయం తరచూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి అంటున్నారు పోషకాహార నిపుణులు..

వేరుశెనగలో ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.. యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది.. తరచూ పెట్టిన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా అందుతాయి..

Advertisement GKSC

వేరుశనగని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుండి బయటపడవచ్చు అంటున్నారు అంతేకాకుండా మహిళలకు ఎక్కువగా వచ్చే ఈ మధుమేహ సమస్యను అదుపులో ఉంచవచ్చు అని తెలుస్తుంది..శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో వేరుశెనగ సహాయపడటమే కాకుండా... ఇది గుండె జబ్బులను దరిచేరనీయదు. గుండె పనితీరు సక్రమంగా ఉండటానికి.. ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. అంతే కాకుండా యాంటీ ఏజింగ్‌గా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పల్లీల్లోని ఫ్యాట్ శక్తిగా మార్పు చెందుతుంది మరియు మెటబాలీజంను మెరుగుపరుస్తుంది. మానవ శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇది బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు వేరుశెనగలను నీటిలో నానబెట్టి, ఆ తర్వత రోజు తినాలి.. తినడానికి ముందు వేరుశెనగలో ఉన్న నీటిని వడపొయ్యాలి.. రాత్రిపూట తీసుకోకపోవడం మంచిది.. వేరుశెనగపప్పులో అధిక న్యూట్రీషియంట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. పల్లీల్లోని విటమిన్స్ మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Advertisement
Author Image